నేటి నుంచి గంటకు 110 కిమీ వేగంతో రైళ్లు

by సూర్య | Sat, Aug 06, 2022, 01:17 PM

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో రైళ్ల వేగం పెంచేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా పేరేచర్ల- సాతులూరు మధ్య నూతనంగా నిర్మించిన మార్గంలో శనివారం నుంచి గంటకు 110 కీ. మీ వేగంతో రైళ్లు నడిచేలా అధికారులు అనుమతించారు. ఇప్పటివరకు ఈ మార్గాన 80 కి.మీ వేగంతో మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి. ఆత్యాధునిక ట్రాక్ నిర్మించినందున వేగం పెంచేందుకు సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM