లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Fri, Aug 05, 2022, 04:38 PM

స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 16 పాయింట్లు లాభాలతో ముగిసింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలతో ముగిశాయి.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM