మరిదితో ఎఫైర్.. ఆపై భర్త హత్యకు సుపారీ

by సూర్య | Fri, Aug 05, 2022, 04:29 PM

బీహార్ నవ్‌గాచియా పరిధి గోపాల్‌పూర్‌లో దారుణం జరిగింది. పప్పు గుప్తా, ప్రీతి గుప్తా భార్యాభర్తలు. సొంత మరిదితో ప్రీతి ఎఫైర్ పెట్టుకుంది. తమ మధ్య అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ఓ ముఠాకు రూ.లక్ష సుపారీ ఇస్తానని చెప్పి, రూ.20 వేలు అడ్వాన్స్ ఇచ్చింది. జులై 26న పప్పు గుప్తాను వారు హత్య చేశారు. పోలీసుల విచారణలో భార్యే నిందితురాలని తేలింది. పరారీలో ఉన్న ప్రీతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM