పూల ధరలకు రెక్కలు

by సూర్య | Fri, Aug 05, 2022, 04:18 PM

శ్రావణ మాసం పురష్కరించుకుని పూల ధరలకు రెక్కలొచ్చాయి. చాలా మంది మహిళలు ఈ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చాలా మంది వ్రతాలు చేస్తారు. ఈ సందర్భంగా నేడు కిలో పూలు రూ.300 నుంచి రూ.400 వరకూ చేరింది. జులై మాసంలో పూల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది రైతులు పూలను నేలపాలు చేశారు. తాజాగా పూల ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

 
చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? Fri, May 03, 2024, 04:04 PM
చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది Fri, May 03, 2024, 04:03 PM
చంద్ర‌బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలే Fri, May 03, 2024, 04:03 PM
ఒక హామీ అప్పుడే మాయమైనది Fri, May 03, 2024, 04:02 PM
కార్మికులకు భధ్రత కల్పించింది వైసీపీ ప్రభుత్వమే Fri, May 03, 2024, 04:02 PM