భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

by సూర్య | Fri, Aug 05, 2022, 04:19 PM

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న సమయంలో ఎక్కడికక్కడ పేలుడు పదార్థాలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద్ సమీపంలో టిఫిన్ బాక్స్‌లో అమర్చిన 1.3 కిలోల ఆర్డీఎక్స్ కలిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ ను సీజ్ చేశారు. అంతే కాకుండా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM