ఢిల్లీలో ఉద్రిక్తత.. బారికేడ్లను దూకిన ప్రియాంక

by సూర్య | Fri, Aug 05, 2022, 04:18 PM

ద్రవ్యోల్పణం, జీఎస్టీ, నిరుద్యోగం, అగ్నిపథ్‌ వంటి అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ, ప్రియాంక ఒకదశలో బారికేడ్లను దూకారు. మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM