నేడు ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం భేటీ

by సూర్య | Fri, Aug 05, 2022, 03:50 PM

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లను శుక్రవారం కలవనున్నారు. ఆగస్టు 7న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్‌ సమావేశానికి మమత హాజరుకానున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా మమతా భేటీ కానున్నారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM