ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

by సూర్య | Thu, Jun 23, 2022, 08:18 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిలిభిత్‌ జిల్లాలోని గజ్రౌలా ప్రాంతంలో ఓ వ్యాన్‌ చెట్టును ఢీకొట్టడంతో 10 మంది యాత్రికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాత్రికులు హరిద్వార్‌ నుంచి లఖింపుర్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నిద్రమత్తులో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

Latest News

 
మరో వారం రోజుల్లో పోలింగ్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు Mon, May 06, 2024, 09:47 PM
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM