by సూర్య | Thu, Jun 23, 2022, 08:21 PM
చలికాలంలో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోకి భారీ వాహనాలు, ట్రక్కుల రాకపై నిషేధం విధించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు ఆ వాహనాలను ఢిల్లీలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా ఢిల్లీలో చలికాలంలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోతున్న విషయం తెలిసిందే.
Latest News