లారీ కిందకి దూసుకెళ్లిన బైక్

by సూర్య | Thu, Jun 23, 2022, 06:42 PM

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్ పై ప్రత్తిపాడు నుంచి రావిపాటి వారి పొలానికి వెళ్తుండగా. అదుపుతప్పి పక్కనుంచి వెళ్తున్న లారీ చక్రాల కిందకి దూసుకెళ్లారు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108లో గుంటూరు ఆస్పత్రికి తరలించారు. వారు నేలపాటి విమల్ కుమార్ (35), నేల పార్టీ వేలంగిణి రాజు (30) స్వగ్రామం రావిపాటి వారి పాలెం అని తెలిపారు.

Latest News

 
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది నేనే Fri, Apr 26, 2024, 06:46 PM
ఆలోచించి ఓటు వెయ్యండి Fri, Apr 26, 2024, 06:46 PM
సీఎం జగన్ పై మండిపడ్డ వర్ల రామయ్య Fri, Apr 26, 2024, 06:45 PM
ఒకే పేరుతో పలు నామినేషన్లు Fri, Apr 26, 2024, 06:45 PM