సెప్టెంబర్ 16 నుంచి సివిల్స్ మెయిన్ పరీక్షలు
by సూర్య |
Thu, Jun 23, 2022, 11:42 AM
సెప్టెంబర్ 16 నుంచి 21వ తేది వరకూ సివిల్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. నిన్న సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా అందులో 13090 మంది మెయిన్ పరీక్షకు క్వాలిఫై అయ్యారు. మొత్తం 5 లక్షల మంది పరీక్షలు రాయగా తెలుగు రాష్ట్రాల నుంచి 41909 మంది పరీక్ష రాయడం జరిగింది.
Latest News