సెప్టెంబర్ 16 నుంచి సివిల్స్ మెయిన్ పరీక్షలు

by సూర్య | Thu, Jun 23, 2022, 11:42 AM

సెప్టెంబర్ 16 నుంచి 21వ తేది వరకూ సివిల్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. నిన్న సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా అందులో 13090 మంది మెయిన్ పరీక్షకు క్వాలిఫై అయ్యారు. మొత్తం 5 లక్షల మంది పరీక్షలు రాయగా తెలుగు రాష్ట్రాల నుంచి 41909 మంది పరీక్ష రాయడం జరిగింది.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM