ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది యాత్రికులు మృతి

by సూర్య | Thu, Jun 23, 2022, 12:00 PM

ఉత్తర్​ప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.​ పీలీభీత్​లో ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో 10 మంది యాత్రికులు చనిపోయారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 18 మంది హరిద్వార్​లో స్నానం చేసి తిరిగివెళ్తుండగా ఈ దారుణం జరిగింది. గాయాలపాలైన వారిని ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM