ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

by సూర్య | Thu, Jun 23, 2022, 07:49 AM

ఏపీలో ఇక నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్‌లైన్‌ లో సినిమా టికెట్‌ లభ్యం కానుంది. సినిమా టికెట్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రేక్షకులకు ఇకపై తక్కువ ధరకే ఆ​న్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు లభించనున్నాయి. ఏపీఎఫ్‌డీసీ పోర్టల్‌ యువర్‌ స్క్రీన్స్‌ ద్వారా బ్లాక్‌ టికెటింగ్‌ విధానానికి స్వస్థి పలకనున్నారు. యువర్‌ స్క్రీన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే అదనపు ఛార్జీలుండవు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM