ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
by సూర్య |
Thu, Jun 23, 2022, 07:49 AM
ఏపీలో ఇక నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఆన్లైన్ లో సినిమా టికెట్ లభ్యం కానుంది. సినిమా టికెట్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రేక్షకులకు ఇకపై తక్కువ ధరకే ఆన్లైన్లో సినిమా టిక్కెట్లు లభించనున్నాయి. ఏపీఎఫ్డీసీ పోర్టల్ యువర్ స్క్రీన్స్ ద్వారా బ్లాక్ టికెటింగ్ విధానానికి స్వస్థి పలకనున్నారు. యువర్ స్క్రీన్స్లో టికెట్ బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీలుండవు.
Latest News