27 నుంచి అందుబాటులోకి ఈఏపీసెట్ హాల్ టికెట్లు

by సూర్య | Thu, Jun 23, 2022, 08:34 AM

ఏపీలోని విద్యార్థులకు అలర్ట్. ఈ నెల 27వ తేది నుంచి ఈఏపీసెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఈఏపీసెట్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 26వ తేదిలోపు పొరపాట్లను సరిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈనెల 25వ తేదిలోపు రూ.1000ల ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఈ పరీక్షలకు 2.98 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Latest News

 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM