నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు
by సూర్య |
Thu, Jun 23, 2022, 07:37 AM
నేటి నుంచే జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 23వ తేది నుంచి 29వ తేది వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ హాల్ కు చేరుకోవడం మంచింది. పరీక్ష సెంటర్లలో గంట ముందే గేట్లు మూసివేయనున్నారు. దేశంలోని 501 నగరాలతో పాటుగా విదేశాల్లోని 21 నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
Latest News