నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు

by సూర్య | Thu, Jun 23, 2022, 07:37 AM

నేటి నుంచే జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 23వ తేది నుంచి 29వ తేది వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు ముందుగానే ఎగ్జామ్ హాల్ కు చేరుకోవడం మంచింది. పరీక్ష సెంటర్లలో గంట ముందే గేట్లు మూసివేయనున్నారు. దేశంలోని 501 నగరాలతో పాటుగా విదేశాల్లోని 21 నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM