ఆంధ్రప్రదేశ్ లో పీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల

by సూర్య | Wed, Jun 22, 2022, 11:23 PM

ఆంధ్రప్రదేశ్ లో పీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 20. ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తు రుసుము ఓసీలకు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.650.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM