by సూర్య | Wed, Jun 22, 2022, 11:28 PM
దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 928 కొత్త కరోనా కేసులు నమోదుయ్యాయి అని ఢిల్లీ ప్రభుత్వం బుధవారం బులెటిన్లో పేర్కొంది.గత 24 గంటల్లో 1,466 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి నగరంలో మొత్తం రికవరీల సంఖ్య 18,94,164కి పెరిగింది.దేశ రాజధానిలో మరణాల సంఖ్య 26,242కి పెరిగింది.మొత్తం 13,099 కోవిడ్ నమూనాలను పరీక్షించారు.
Latest News