ఆంధ్రప్రదేశ్ లో పీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదల

by సూర్య | Wed, Jun 22, 2022, 11:23 PM

ఆంధ్రప్రదేశ్ లో పీజీసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 20. ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. దరఖాస్తు రుసుము ఓసీలకు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.650.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM