ఈడీకి లేఖ రాసిన సోనియా గాంధీ

by సూర్య | Wed, Jun 22, 2022, 09:55 PM

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని  ఈడీ విచారిస్తుంది. అయితే తాజాగా సోనియా గాంధీ ఈడీకి లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా రేపు  తాను విచారణకు హాజరు కాలేనని చెప్పారు. విచారణను రెండు రోజులు వాయిదా వేయాలి అని ఆమె కోరారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM