![]() |
![]() |
by సూర్య | Wed, Jun 22, 2022, 09:55 PM
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని ఈడీ విచారిస్తుంది. అయితే తాజాగా సోనియా గాంధీ ఈడీకి లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా రేపు తాను విచారణకు హాజరు కాలేనని చెప్పారు. విచారణను రెండు రోజులు వాయిదా వేయాలి అని ఆమె కోరారు.
Latest News