సీఎం జ‌గ‌న్ పారిస్‌కి వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చిన సీబీఐ కోర్టు

by సూర్య | Wed, Jun 22, 2022, 10:09 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పారిస్‌లో చ‌దదువుతున్న త‌న కూతురు స్నాత‌కోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఇవ్వాలి అని సీఎం జ‌గ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ప‌ట్ల కోర్టు స్పందించింది. ఈ మేర‌కు  సీఎం జ‌గ‌న్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. సీఎం జగన్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనే ఆరోప‌ణ‌ల‌పై న‌మోదైన కేసులు సీబీఐ కోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉంది అందుకు విదేశాల‌కు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి జ‌గ‌న్‌కు త‌ప్ప‌నిస‌రిగా మారింది.

Latest News

 
నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో కీలక ఘట్టం Sat, Jul 27, 2024, 12:16 PM
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం Sat, Jul 27, 2024, 11:04 AM
గంజాయి మత్తులో యువతిపై భర్త అత్యాచారం.. Sat, Jul 27, 2024, 11:02 AM
ఆగస్టు 1న పలు రైళ్లు రీ షెడ్యూల్ Sat, Jul 27, 2024, 10:30 AM
జగన్ కు లోకేష్ కౌంటర్..!! Sat, Jul 27, 2024, 10:27 AM