by సూర్య | Wed, Jun 22, 2022, 10:09 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పారిస్లో చదదువుతున్న తన కూతురు స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలి అని సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పట్ల కోర్టు స్పందించింది. ఈ మేరకు సీఎం జగన్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. సీఎం జగన్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనే ఆరోపణలపై నమోదైన కేసులు సీబీఐ కోర్టులో విచారణ దశలో ఉంది అందుకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి జగన్కు తప్పనిసరిగా మారింది.
Latest News