సీఎం జ‌గ‌న్ పారిస్‌కి వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చిన సీబీఐ కోర్టు

by సూర్య | Wed, Jun 22, 2022, 10:09 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పారిస్‌లో చ‌దదువుతున్న త‌న కూతురు స్నాత‌కోత్స‌వానికి హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఇవ్వాలి అని సీఎం జ‌గ‌న్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ప‌ట్ల కోర్టు స్పందించింది. ఈ మేర‌కు  సీఎం జ‌గ‌న్ పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి మంజూరు చేసింది. సీఎం జగన్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అనే ఆరోప‌ణ‌ల‌పై న‌మోదైన కేసులు సీబీఐ కోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉంది అందుకు విదేశాల‌కు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి జ‌గ‌న్‌కు త‌ప్ప‌నిస‌రిగా మారింది.

Latest News

 
స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి Mon, Mar 20, 2023, 02:08 PM
ద‌ళిత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబుపై టీడీపీ స‌భ్యులు దాడికి పాల్ప‌డ్డారు Mon, Mar 20, 2023, 02:07 PM
దళిత శాసనసభ్యుడిని అడ్డంపెట్టి స్పీకర్‌పైనే దాడికి పురిగొల్పారు Mon, Mar 20, 2023, 02:07 PM
సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ లు Mon, Mar 20, 2023, 02:06 PM
ఎవ్వరిని వదిలి పెట్టమంటున్న నక్కా Mon, Mar 20, 2023, 02:06 PM