ఏపీలోని 13 జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు

by సూర్య | Wed, Jun 22, 2022, 09:52 AM


ఏపీ వైద్య శాఖ రాష్ట్రంలోని 13 ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. క్యాన్సర్ ను నివారించడానికి తగు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యశాలల్లో క్యాన్సర్ స్క్రినింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక సిబ్బంది కూడా నియమించుకోనుంది.

Latest News

 
చెంగారెడ్డి అన్న కుమారుడు వైసీపీలో చేరిక Tue, May 07, 2024, 01:46 PM
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM
వింజమూరులో పర్యటించిన మేకపాటి కుమారులు Tue, May 07, 2024, 12:08 PM
యధావిధిగా డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష Tue, May 07, 2024, 12:07 PM