ఏపీలోని 13 జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు
by సూర్య |
Wed, Jun 22, 2022, 09:52 AM
ఏపీ వైద్య శాఖ రాష్ట్రంలోని 13 ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. క్యాన్సర్ ను నివారించడానికి తగు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యశాలల్లో క్యాన్సర్ స్క్రినింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక సిబ్బంది కూడా నియమించుకోనుంది.
Latest News