క్రిస్గేల్ను కలిసిన విజయ్ మాల్యా
by సూర్య |
Wed, Jun 22, 2022, 09:45 AM
బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన కింగ్ ఫిషర్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా అక్కడ ఉల్లాసంగా గడుపుతున్నాడు. తాజాగా స్టార్ క్రికెటర్ క్రిస్గేల్ను కలుసుకున్నాడు. దీంతో వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆర్సీబీ తరుపున గేల్ ఆడాడు. అతడికి జట్టులోకి తీసుకు రావడంలో అప్పటి ఆర్సీబీ యజమాని మాల్యా కృషి చేశాడు. ఐపీఎల్ టోర్నీలోనే తన అత్యధిక వ్యక్తిగత స్కోరు 175ను ఆర్సీబీ తరుపున గేల్ నమోదు చేశాడు.
Latest News