శ్రీవారి హుండీ ఆదాయం రూ .4.07 కోట్లు

by సూర్య | Wed, Jun 22, 2022, 09:13 AM

తిరుమల శ్రీవారికి హుండీ కనుకులు ద్వారా రూ. 4. 07 కోట్ల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం ( టిటిడి ) బుధవారం వెల్లడించింది సోమవారం వచ్చిన కానుకలను మంగళవారం లెక్కించారు. మంగళవారం 74, 906 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36, 138 మంది తలనీలాలు సమర్పించారని టిటిడి అధికారులు బుధవారం తెలిపారు.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM