రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు

by సూర్య | Wed, Jun 22, 2022, 09:12 AM

రేపటి నుంచే జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 23వ తేది నుంచి 29వ తేది వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నారు. దేశంలోని 501 నగరాలతో పాటుగా విదేశాల్లోని 21 నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేదాంట్లో సమస్యలు వస్తే 011-40759000 ఫోన్ నెంబరులో గానీ, jeemain@nta.ac.in మెయిల్ ద్వారా గానీ సంప్రదించాలని ఈ మేరకు ఎన్డీయే తెలిపింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM