by సూర్య | Wed, Jun 22, 2022, 09:13 AM
తిరుమల శ్రీవారికి హుండీ కనుకులు ద్వారా రూ. 4. 07 కోట్ల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం ( టిటిడి ) బుధవారం వెల్లడించింది సోమవారం వచ్చిన కానుకలను మంగళవారం లెక్కించారు. మంగళవారం 74, 906 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36, 138 మంది తలనీలాలు సమర్పించారని టిటిడి అధికారులు బుధవారం తెలిపారు.
Latest News