శ్రీవారి హుండీ ఆదాయం రూ .4.07 కోట్లు

by సూర్య | Wed, Jun 22, 2022, 09:13 AM

తిరుమల శ్రీవారికి హుండీ కనుకులు ద్వారా రూ. 4. 07 కోట్ల ఆదాయం లభించిందని తిరుమల తిరుపతి దేవస్థానం ( టిటిడి ) బుధవారం వెల్లడించింది సోమవారం వచ్చిన కానుకలను మంగళవారం లెక్కించారు. మంగళవారం 74, 906 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36, 138 మంది తలనీలాలు సమర్పించారని టిటిడి అధికారులు బుధవారం తెలిపారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM