విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
by సూర్య |
Wed, Jun 22, 2022, 07:34 AM
పదో తరగతి ఫెయిల్ అయిన వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు నుంచి మినహాయింపు నిచ్చింది. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా హాల్ టికెట్లు అందించనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలియజేసింది.
Latest News