విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

by సూర్య | Wed, Jun 22, 2022, 07:34 AM

పదో తరగతి ఫెయిల్ అయిన వారికి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు నుంచి మినహాయింపు నిచ్చింది. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా హాల్ టికెట్లు అందించనున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలియజేసింది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM