తల్లి మృతదేహం పక్కనే నిద్రపోయిన చిన్నారి
by సూర్య |
Wed, Jun 22, 2022, 07:33 AM
యూపీలోని మీరట్కు చెందిన సైమా (30) అనే మహిళ మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. తన తల్లి చనిపోయిందని తెలియని ఆమె లైరా(7)తో రాత్రంతా తల్లి మృతదేహంపైనే పడుకుంది. సైమా సోదరుడు మంగళవారం ఉదయం వచ్చి చూసి బోరుమన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న పక్కింటి వ్యక్తి బబ్లూపై అనుమానాలున్నాయి.
Latest News