సీఎంను కలసిన ఏపిఐఐసి చైర్మన్

by సూర్య | Sun, May 22, 2022, 09:26 AM

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఏపిఐఐసి చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి, ఆయన తనయుడు విశ్వనాథరెడ్డి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు. ముందుగానే దావోస్ చేరుకున్న మెట్టు గోవిందరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాసేపు మెట్టు గోవిందరెడ్డి, తనయుడు విశ్వనాథరెడ్డి లతో సిఎం మాట్లాడారు. వీరిమద్య అనేక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Latest News

 
పిఠాపురంలో జనసేనానికి జన నీరాజనం Fri, May 10, 2024, 10:33 PM
ఏపీలో ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయంటే.. అక్కడే అత్యధికం.. ఎవరికి ప్లస్? Fri, May 10, 2024, 10:06 PM
రేపు పిఠాపురం వస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల సురేఖ Fri, May 10, 2024, 09:55 PM
లారీలో సీక్రెట్‌గా దొరక్కుండా దాచేసి.. ఏం తెలివిరా నాయనా.. ప్లాన్ మొత్తం రివర్స్ Fri, May 10, 2024, 09:09 PM
సింహాచలంలో వైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తుల క్యూ Fri, May 10, 2024, 09:05 PM