by సూర్య | Sun, May 22, 2022, 09:25 AM
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం లోని మామిళ పల్లి వద్ద బైక్ బోల్తా పడి కనగానపల్లి సాక్షి విలేకరి మహాదేవ రెడ్డి కుమారుడు ఉమామహేశ్వర రెడ్డి (16) మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బైక్ బోల్తా పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు కు తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. పలువురు జర్నలిస్టు లు సంతాపం వ్యక్తం చేశారు.
Latest News