రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by సూర్య | Sun, May 22, 2022, 09:25 AM

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం లోని మామిళ పల్లి వద్ద బైక్ బోల్తా పడి కనగానపల్లి సాక్షి విలేకరి మహాదేవ రెడ్డి కుమారుడు ఉమామహేశ్వర రెడ్డి (16) మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బైక్ బోల్తా పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు కు తరలిస్తుండగా మృతి చెందడం జరిగింది. పలువురు జర్నలిస్టు లు సంతాపం వ్యక్తం చేశారు.

Latest News

 
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM
వీళ్లా వైఎస్సార్ వారసులు?.. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు,,,షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్ Thu, Apr 25, 2024, 07:25 PM
తిరుమల శ్రీవారి సేవకులుగా అద్భుత అవకాశం.. భక్తులు వెంటనే బుక్ చేస్కోండి Thu, Apr 25, 2024, 07:21 PM
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం, నిందలు.. సీఎం జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ Thu, Apr 25, 2024, 07:15 PM
వైసీపీ ఎమ్మెల్యే నామినేషన్‌ ర్యాలీలో అపశృతి.. మంటల్లో కాలిపోయిన టీడీపీ కార్యకర్త ఇల్లు Thu, Apr 25, 2024, 07:10 PM