భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు

by సూర్య | Sun, May 22, 2022, 09:12 AM

భార్య కనిపించడంలేదని భర్త ఫిర్యాదు చేసిన ఘటన ప్రత్తిపాడు లో జరిగింది. గుండ్లకుంట శ్రీకాంత్ రెడ్డికి రెండేళ్ల క్రితం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం గోక రాజుపాలెం గ్రామానికి చెందిన అలేఖ్య తో వివాహం జరిగింది. ఈనెల 19న అలేఖ్య పొన్నూరు పట్టణం లోని హాస్పటల్ కి వెళుతున్నట్లు భర్తకి చెప్పింది. అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM