by సూర్య | Sun, May 22, 2022, 09:13 AM
కుప్పం పట్టణంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా శనివారం రాత్రి ముత్తుమారెమ్మ రెండు ఉత్సవాలను సింహవానంపై ఊరేగించారు. ఆలయంలో అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి సింహవానంపై ఊరేగుతుండగా అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు.
Latest News