ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by సూర్య | Sun, May 22, 2022, 09:10 AM

ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైలవరం మండలంలోని తాడిపత్రి బైపాస్‌ రోడ్డులో ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారికి తీవ్రగాయాలు, డ్రైవర్‌ కు గాయాలయ్యాయి. బాధితులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM