పిడుగులతో కూడిన వర్షం..పలు విమానాల దారి మళ్లీంపు

by సూర్య | Sat, May 21, 2022, 03:07 PM

వర్షాలు రోడ్డు మార్గాలనే కాదు  ఆకాశ మార్గంలో నడిచే విమానాలకు కూడా అంతరాయం కలిగిస్తుంది. తాజాగా కురిసిన వర్షాల వల్ల పలు విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గత శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న విమానం సహా పలు విమనాలను దారి మళ్లించారు. విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడటంతో వాటిని లక్నో, జైపూర్‌లకు మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM