by సూర్య | Sat, May 21, 2022, 01:50 PM
వెలిగండ్ల మండల పరిధిలోని రామ గోపాలపురం గ్రామంలో శనివారం అంకాలమ్మ దేవస్థానం దగ్గర గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బోర్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి కొరత ఉండటంతో బోర్ వేయడం జరిగింది అన్నారు. తొందరలోనే ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
Latest News