ఇంటింటికి నీళ్లు అందిస్తాం.. సర్పంచ్

by సూర్య | Sat, May 21, 2022, 01:50 PM

వెలిగండ్ల మండల పరిధిలోని రామ గోపాలపురం గ్రామంలో శనివారం అంకాలమ్మ దేవస్థానం దగ్గర గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బోర్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి కొరత ఉండటంతో బోర్ వేయడం జరిగింది అన్నారు. తొందరలోనే ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM