by సూర్య | Sat, May 21, 2022, 01:48 PM
పొగాకు బేళ్లల్లో అన్య పదార్థాలు లేకుండా వేలం కేంద్రానికి తీసుకురావాలని రైతులకు ప్రకాశం జిల్లా టంగుటూరు టొబాకో బోర్డు వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు సూచిం చారు. రైతులు గ్రేడింగ్ సమయంలోనే పొగాకులో గడ్డి, పీచులు, ఈకలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Latest News