కర్ణాటక మద్యం పట్టివేత.. ముగ్గురు అరెస్టు ఒకరు పరారీ

by సూర్య | Sat, May 21, 2022, 01:48 PM

చిత్తూరు నగరంలోని ఇరువరం పి హెచ్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో టాటా ఇండికా కార్ లో 1862. 90 ఎమ్మెల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సిఐ యతీంద్ర ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒకరు పరారీలో ఉన్నారని, నిందితులకు కర్ణాటక రాష్ట్రం నుండి కిషోర్ అనే వ్యక్తి మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్నారని వివరించారు. పరారీలో ఉన్న వ్యక్తిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిన్ను తల పైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన టూ టౌన్ ఎస్ఐ మల్లికార్జున పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM