గోధుమ ఎగుమతుల పై నిషేధం

by సూర్య | Sat, May 14, 2022, 04:46 PM

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని గోధుమల ఎగుమతుల పై నిషేధం విధించింది. దేశంలో పెరుగుతున్న గోధుమల ధరలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రభుత్వాలతో లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారం మే 13 నాటికి చేసుకున్న ఒప్పందాల మేరకు దిగుమతలు కొనసాగుతాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దం కారణంగా భారత్ నుంచి గోధుమల ఎగుమతి విపరీతంగా పెరిగింది. ఫలితంగా భారత్ లో గోధుమల ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తో పిండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM