కారు బోల్తా.. ఒకరు మృతి

by సూర్య | Sat, May 14, 2022, 09:41 AM

ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్ర కారం. దర్శి నగర పంచాయతీ పరిధిలోని చింతలపాలేనికి చెందిన చంద్రగిరి వీరారెడ్డి(30) కారులో దర్శి నుంచి తూర్పుచౌటపాలెం వెళ్తుండగా అదుపుతప్పి పొలాల్లో బోల్తా కొట్టింది. డ్రైవింగ్‌ చేస్తున్న వీరారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. నిద్రమత్తులో కారు నడుపుతూ అదుపుతప్పి బోల్తా పడినట్లుగా పోలీసులు తెలిపారు. ఎస్సై ఏ చంద్రశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM