![]() |
![]() |
by సూర్య | Sat, May 14, 2022, 09:33 AM
రానున్న ఐదు రోజులు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, అశోక్ కుమార్ తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 35. 5 నుంచి 39. 6 సెల్సియస్ డిగ్రీలుగా. రాత్రి ఉష్ణోగ్రతలు 24. 3 నుంచి 27. 4 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిసే అవ కాశం ఉన్నందున పంటలు నూర్పిడి చేసే రైతులు ధాన్యం వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.
Latest News