వ్యాధి నిరోధక టీకా తో పిల్లలకు బంగారు భవిష్యత్తు

by సూర్య | Sat, May 14, 2022, 09:23 AM

వ్యాధి నిరోధక టీకా వేయించి పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలని వైద్య అధికారులు సూచించారు. 0-15 సంవత్సరాల పిల్లలకు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకా వేయించాలన్నారు. పట్టణంలో నేడు ఎంపిక చేసిన సచివాలయాల్లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM