by సూర్య | Sat, May 14, 2022, 09:23 AM
వ్యాధి నిరోధక టీకా వేయించి పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలని వైద్య అధికారులు సూచించారు. 0-15 సంవత్సరాల పిల్లలకు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకా వేయించాలన్నారు. పట్టణంలో నేడు ఎంపిక చేసిన సచివాలయాల్లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Latest News