by సూర్య | Sat, May 14, 2022, 09:22 AM
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కాచిగూడ- నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైలు (07791/07792) ను పాక్షికంగా రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీరామ పూర్ -నడికుడి మధ్య ఆరైలు నడవదని పేర్కొన్నారు.
Latest News