15 నుంచి రైళ్లు పాక్షికంగా రద్దు

by సూర్య | Sat, May 14, 2022, 09:22 AM

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కాచిగూడ- నడికుడి-కాచిగూడ మధ్య నడిచే రైలు (07791/07792) ను పాక్షికంగా రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీరామ పూర్ -నడికుడి మధ్య ఆరైలు నడవదని పేర్కొన్నారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM