ఐదు రోజుల పాటు వర్షాలు

by సూర్య | Sat, May 14, 2022, 08:31 AM

రానున్న ఐదు రోజులు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, అశోక్ కుమార్ తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 35. 5 నుంచి 39. 6 సెల్సియస్ డిగ్రీలుగా. రాత్రి ఉష్ణోగ్రతలు 24. 3 నుంచి 27. 4 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వర్షాలు కురిసే అవ కాశం ఉన్నందున పంటలు నూర్పిడి చేసే రైతులు ధాన్యం వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు.


 


 

Latest News

 
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM