ఆవ‌నూనెపై సుంకాన్ని త‌గ్గించండి: కేంద్ర మంత్రులకు జగన్ లేఖ

by సూర్య | Sat, May 14, 2022, 02:22 AM

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం కేంద్ర మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, పీయూష్ గోయ‌ల్‌ల‌కు లేఖ‌లు రాశారు. ఆవ‌నూనెపై సుంకాన్ని త‌గ్గించాల‌ని ఈ లేఖ‌ల్లో ఆయ‌న కేంద్ర మంత్రుల‌ను కోరారు. ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య యుద్ధం కార‌ణంగా స‌న్ ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌కు తీవ్ర కొర‌త ఏర్ప‌డిన విష‌యాన్ని ఆయ‌న త‌న లేఖ‌ల్లో ప్ర‌స్తావించారు. ఈ కార‌ణంగా వంట నూనెల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని, ఈ ధ‌ర‌ల నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కాస్తంతైనా ఉప‌శ‌మ‌నం క‌ల‌గాలంటే ఆవ నూనెపై కేంద్రం విధిస్తున్న సుంకాల‌ను ఏడాది పాటు త‌గ్గించాల‌ని కేంద్ర మంత్రుల‌ను జ‌గ‌న్ కోరారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM