ఘనంగా వెంకటేశ్వర స్వామి ధ్వజారోహణ

by సూర్య | Sat, May 14, 2022, 08:33 AM

జమ్మలమడుగు పట్టణంలో స్థానిక నారాపురం వేంకటేశ్వర స్వామి బ్ర హ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం సూపరింటెండెంట్ వెంకటేష్ సమక్షంలో ఆలయ సిబ్బంది భక్తుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9. 30 గంటలకు ధ్వజారోహణ నిర్వహించారు. భక్తులు, సిబ్బంది, పండితులు శ్రీవేంకటేశ్వరస్వామిని గుడిచుట్టూ తిప్పి బలిపూజ చేపట్టారు. అనంతరం సంతానం లేని మహిళలకు మొదట ప్రసాదం అందించారు. కాగా. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పెద్దశేషవాహనంపై ఊరేగించారు.


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM