ఎలాన్ మస్క్ కీలక ప్రకటన

by సూర్య | Fri, May 13, 2022, 07:04 PM

టెస్లా అధినేత, వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్​ లో ఫేక్​ అకౌంట్ల లెక్కపై స్పష్టత వచ్చే వరకు ఈ డీల్​ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్​ ను కొనుగోలు చేసేందుకు ఇటీవలే ఎలాన్ మస్క్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పామ్​/ఫేక్ ఖాతాలపై ట్విట్టర్​ లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ డీల్ ​ను తాత్కాలికంగా హోల్డ్​ లో పెడుతున్నట్లు చెప్పారు.

Latest News

 
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి అలవాటే Fri, Apr 26, 2024, 06:12 PM