by సూర్య | Fri, May 13, 2022, 07:17 PM
ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమీర్ శర్మ పదవీ కాలాన్ని నవంబర్ 30 వరకు పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.
Latest News