ఏపీలో సమ్మె బాటలో ఉద్యోగులు?

by సూర్య | Wed, Jan 19, 2022, 07:36 AM

ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ రగడ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. కొత్త ఉత్తర్వులను రద్దు చేసి పాత వేతనాలు, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగ సంఘాల నేతలు.. నేడు సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఇంతలా చేస్తారనుకోలేదని రాష్ట్ర చరిత్రలోనే అత్యంత నీచమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM