by సూర్య | Wed, Jan 19, 2022, 12:02 AM
హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల్లో 3,084 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,48,895కి చేరింది.రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,581 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 2,31,328కి చేరుకుంది.కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు.రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 3,885 కు చేరుకుంది.
Latest News