హిమాచల్ ప్రదేశ్‌ కరోనా అప్డేట్

by సూర్య | Wed, Jan 19, 2022, 12:02 AM

హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో 3,084 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,48,895కి చేరింది.రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,581 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 2,31,328కి చేరుకుంది.కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు.రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 3,885 కు చేరుకుంది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM