by సూర్య | Mon, Jan 17, 2022, 09:11 PM
తాజాగా మద్యం ధరలను తగ్గించి పలు రకాల ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలోని మద్యం దుకాణాలు తమ పని వేళలను మరో గంట పొడిగించాయి.ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఇకపై రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి.ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.అదే సమయంలో కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Latest News