by సూర్య | Sun, Jan 16, 2022, 04:48 PM
ఏపీ లో రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,570 కరోనా కేసులు నమోదు అవ్వగా కారొనతో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,01,710 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్తో 14,509 మంది మరణించారు. అలాగే ఏపీలో 26,770 యాక్టివ్ కేసులు ఉండగా, 20,64,331 మంది రికవరీ అయ్యారు.