ఏపీ లో కొత్తగా 4,570 కరోనా కేసులు.. ఒకరు మృతి

by సూర్య | Sun, Jan 16, 2022, 04:48 PM

ఏపీ లో రెండు రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,570 కరోనా కేసులు నమోదు అవ్వగా కారొనతో ఒకరు మృతి చెందారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 21,01,710 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 14,509 మంది మరణించారు. అలాగే ఏపీలో 26,770 యాక్టివ్‌ కేసులు ఉండగా,  20,64,331 మంది రికవరీ అయ్యారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM